1500 వందలమంది రధ నావికులు..కొద్దిమంది సిబ్బందితో శోభయమనంగా జగన్నాధ బలబద్రుల రధాలు గుండిచా మందిరంవైపు సాగాయి..
మరోవైపు సైకత శిల్పా చార్యుడు సుదర్శన పట్నాయక్ రధయాత్ర సందర్భంగా పూరీలోని రధాలను పోలిన సైకత రధాలను పూరి సముద్ర తీరంలో సుందరంగా తీర్చి దిద్దాడు.
.ఇవి చూపరులను ఇట్టే కట్టి పడేస్తున్నాయి...ఈ సందర్భంగా కరోనా విలయం తగ్గి ప్రపంచంలో శాంతి.. ఆరోగ్యయం చేేకూరాలని పట్నాయక్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
.ఇవి చూపరులను ఇట్టే కట్టి పడేస్తున్నాయి...ఈ సందర్భంగా కరోనా విలయం తగ్గి ప్రపంచంలో శాంతి.. ఆరోగ్యయం చేేకూరాలని పట్నాయక్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment