ఖమ్మంజిల్లాలో నూతన బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ (లోకల్ బాడీస్), మధుసూధన్ నాయక్(రెవెన్యూ) లు శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని VDO'S కాలనీ లొని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వరద పూర్తిగా అదులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారుజిల్లా అధికారులు, సిబ్బంది తమ కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వరద సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రజలకు అవసరం అయ్యే సేవలు అందించాలన్నారు.
No comments:
Post a Comment