*చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్,సినీ నటి త్రిష,గవర్నర్ భవనం,రాష్ట్ర బీజేపీ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేసిన దుండగులు..వెంటనే అప్రమత్తమై డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేసిన పోలీసులు..ఫోన్ నెంబర్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు.తమిళనాడు చెన్నై ఎయిర్పోర్ట్
మరియు జన సమర్థ స్థలాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది.. బెదిరింపులకు పాల్పడిన వారి ఐడీలను కనిపెట్టే పనిలో ఫైబర్ సెక్యూరిటీ విభాగం.
No comments:
Post a Comment