ఖమ్మం: జాతీయ సమైక్యతా ..సమరాస్య భావం అందరిలో వుండాలని..జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే రన్ ఫర్ యూనిటీ లక్ష్యం అని సీపీ సునీల్ దత్ అన్నారు భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు *రన్ ఫర్ యూనిటీ* నిర్వహించారు.
కార్యక్రమంలో ఖమ్మం సి.పి సునీల్ దత్ పాల్గొన్నారు..
సత్తుపల్లిలో...
భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని జాతీయ సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఆరవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్,కల్లూరు ఏసీపీ రఘు,కల్లూరు డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సత్తుపల్లి లో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు *రన్ ఫర్ యూనిటీ* నిర్వహించారు.
No comments:
Post a Comment