తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి భక్తి శ్రద్దాలతో నిర్వహించారు.. తిరుమలలో ఉత్తర ద్వారం లో నుండి శ్రీనివాసుని భక్తులు దర్శించుకున్నారు.. మరోవైపు మలయప్ప శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ విధుల్లో బంగారు రధంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్ఛారు... అంధ్రుల ఆయోధ్య భధ్రాచలంలో సీతారాములు లక్షమణ హనుమంత..గరుడ పరివారంతో ఉత్తరద్వారంలో కోలుతీరి..భక్తులకు దర్శనం ఇచ్ఛారు..ద్వారకాతిరుమలలో వెంకన్న..మంగళగిరి పానకాల నరసింహుడు.. వేములవాడ రాజన్న .యాదాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహుడు అందుగలడిందులేడన్న చందంగా తెలుగు రాష్ట్రాల లో అన్ని దేవాలయాలలో ఉత్తర ద్వారంలో దేవేరులతోకూడి స్వాములు దర్శనం ఇచ్ఛారు...
No comments:
Post a Comment