జీవించి లేకున్నా ఆ అక్క తమ్మునికి రాఖీ కట్టింది
అవయవ దానం రూపంలో ఆమె మరో జన్మ ఎత్తింది మహారాష్ట్ర ముంబై నుండి కదలి వచ్చిన అక్క గుజరాత్ అహ్మదాబాద్ లో ఉంటున్న తమ్మునికి రాఖీ కట్టింది.
16 సంవత్సరాల అనంత ముంబైలో ఉంటుంది అనారోగ్య కారణంగా అహ్మదా బాద్ గుజరాత్ లో నివాసం వుండే శివం మిస్త్రీ సోదరి మరణానంతరం ఆమే అవయవదానం వల్ల అనంతకు పునర్ జన్మ లభించింది.
తనకు అవయవ దానం చేసిన ఆమె తమ్ముడు శివంమిస్త్రీ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి అతన్ని ఆనందంలో ముంచెత్తింది. తమ ఇంటి ఆడపిల్ల తిరిగి బతికి వచ్చినంత ఆనందం శివ మిస్త్రీ కుటుంబానికి కలిగించింది.. ఇది కదా నిజమైన రాఖి అంటూ ఆ ప్రాంతవాసుల పేర్కొన్నారు
Mumbai to Gujarat Rakhi story
Sixteen-year-old Anamta Ahmad from #Mumbai tied a rakhi to 14-year-old Shivam Mistry, the brother of her organ #donor, with the very hand she had received from his late sister, Riya.
మణికుమార్ కొమ్మమూరు..
మొబైల్ : 9032075966
No comments:
Post a Comment