తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహించిన అఖండ సుందరకాండ పారాయణం సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించి.. పూర్ణాహుతి ద్వారా సంపూర్ణం చేశారు.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమం ఎటువంటి విరామం లేకుండా రాత్రి 8:45 గంటలకు ముగిసింది .
భక్తులు కూడా ఎంతో అంకితభావంతో పాల్గొన్నారు.పూర్ణహుతి కార్యక్రమంలో
టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొనగా.. కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి ప్రత్యేకంగా హాజరై అందరికీ శుభ ఆశీస్సులు అందజేశారు.
No comments:
Post a Comment