శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్పల్లిలో నిర్మించిన 'విప్రహిత' బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మంత్రీ శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ శ్రీ కెవి. రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment