Wednesday, 17 April 2024

తుమ్మలపల్లి లో ఘనంగా నవమి వేడుక..

సూర్యాపేట జిల్లా మోతే మండలం లో తుమ్మల పల్లి లో నూతనము గా నిర్మాణం చేసిన శ్రీ రామాలయం లో నేడు శ్రీ సీతా రామ కళ్యాణం ఘనంగా జరిగిందిగ్రామ పెద్దలు, ప్రజలు, పిల్లలు వృద్ధులు 43డిగ్రీ ల ఎండను లెక్క చేయకుండా శ్రీ రామ నవమి వేడుకల్లో సంతోషం గా పాల్గొన్నారు.హైదరాబాద్ లో నివాసం ఉంటూ ప్రతి శ్రీరామ నవమికి తప్పకుండా వెళ్లి గోటి తో వలచిన కొన్ని తలంబ్రా లను దేవాలయం లో ని అక్షింతల్లో కాల్పి రాములో రికి శ్రీమతి సంధ్యా రాణి, శ్రీ చకి కిలం రమేష్ రావు ఆలయం లో కి మేళా తాళాల తో దేవాలయం లో సమర్పించారు 
ఆ తరువాత అన్న ప్రసాదం అందరి అందించారు 
సాయంత్రం భజన బృందం తో ఎద్దుల బండి మీద శ్రీ రాములవారిని సీతమ్మ వారిని గ్రామ లోని ప్రతి ఇంటికి ఉరే గింపు గా వెళ్లి అందరికి ప్రసాదం ఇచ్చారు 
ఊరు ఊరంతా కూడ తమ ఇంట్లో పెంళ్లి లా తుమ్మల పల్లి గ్రామ ప్రజలు ఘనంగా రాములోరి కళ్యాణం నిర్వహించడం జరిగింది 
Dr పిచ్చి రెడ్డి, గ్రామ సర్పంచ్ వార్డు మెంబెర్స్, ప్రజలు వేడుకను ముందు ఉండి నిర్వహించారు

No comments:

Post a Comment