Monday, 19 August 2024

దుర్గమ్మ సన్నిధిలో ఇంద్రకీలాద్రి పున్నమి "గిరి" ప్రదక్షిణ..

భక్తజనం నడుమ ఆలయ ధర్మ ప్రచార రథం తో  ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా 
ప్రతి పౌర్ణమి నాడు ఉదయం 6:00 గం.లకు ఇంద్రకీలాద్రి ఎంట్రన్స్ నుంచి మొదలైంది ..ఆలయ అర్చకులు.. సిబ్బంది.భక్తులు కొండ చుట్టూ 7km  కొనసాగుతూ ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం కాళ్ళు చేతులు కడుగుకొని అమ్మవారి దర్శనానికి వెళ్లేదరు. స్వామి అమ్మవార్ల రథం లేకుండా నే గిరి ప్రదక్షిణ జరుగు... ఆలయ ధర్మ ప్రచార రథం లో స్వామి అమ్మవారు ఉంటారు అక్కడ నుంచి పూజలు నిర్వహించి తదనంతరం గిరి ప్రదక్షిణ మొదలవుతుంది.భక్తులు ప్రచార రథంతో మాత్రమే కాకుండా కొందరు ముందుగానే గిరి ప్రదక్షిణలు చేస్తూ మరికొందరు వెనక వస్తూ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణలు చేశారు.

No comments:

Post a Comment