శ్రీశైల మహా క్షేత్రంలో ధర్మప్రచారంలో భాగంగా నేడు శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో 1500 పైగా భక్తులకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం దేవస్థానం జరిపించడం జరిగింది.అనంతరం భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం మరియు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న అందరికీ మొట్టమొదటిసారిగా చీర,రవికవస్త్రం,తులసి మొక్క అందజేశారు
No comments:
Post a Comment