హైదరాబాదులో మెట్రో రైలు మరింత దూరం పరుగులు పెట్టేందుకు రెండవ దశ పనులకు తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది ఇందుకు సంబంధించి. జీవో నంబర్ 196ను తెలంగాణ సర్కార్ జారీ చేసింది.రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయం.. ఇందులో పార్ట్-ఏ కింద 76.4 కిలోమీటర్లు, పార్ట్-బీ కింద 40 కిలోమీటర్ల నిర్మాణంపార్ట్-ఏలో నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం-కోకాపేట 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్-చాంద్రయాణగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్-పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్-హయత్నగర్ 7.1 కిలోమీటర్ల నిర్మాణ పార్ట్-బీలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు నిర్మాణం
మొత్తం రూ.24,269 కోట్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లు, పీపీపీ పద్ధతిలో రూ.1,033 కోట్లు రూపాయల వ్యయంతో రెండవ దశ కొనసాగనం ఉంది.
No comments:
Post a Comment