Sunday, 9 November 2025

ఉపరాష్ట్రపతి తొలి పర్యటన కర్ణాటకలో...

పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపరాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్తన తొలి పర్యటనలో  కర్ణాటక వచ్చారు. 
కర్ణాటక గవర్నర్  ధావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రి  హెచ్.డి. కుమారస్వామి ఇతర ప్రముఖులు ఆయనకు బెంగళూరులో ఘన స్వాగతం పలికారు.ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా ఆయనకు గౌరవ వందనం కూడా సమర్పించారు.

No comments:

Post a Comment