శబరిమలైలో బంగారం ఛోరిలో దర్యాప్తులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది శబరిమలై అయ్యప్ప ఆలయం.. ట్రావన్కూర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేయడంతో శబరిమల బంగారు దొంగతనం కేసు కీలక మలుపు తిరిగింది.- ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ అరెస్టుతో శబరిమల బంగారు దొంగతనం కేసు మలుపు తిరిగింది.- శబరిమల ఆలయం నుండి బంగారం మాయం అయినా కేసులో దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు జరిగింది.
- దొంగతనం దరిమిలా ఉన్న సంఘటనలను బెరిజు వేసుకున్న సీటు SIT పద్మకుమార్ను ప్రశ్నించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఆలయ భద్రత విశ్వాసంపై దాని ప్రభావం కారణంగా
#శబరిమల #గోల్డ్థెఫ్ట్ కేసు దర్యాప్తులో పార్టీ జోక్యం చేసుకోదని #CPM రాష్ట్ర కార్యదర్శి M.V గోవిందన్ అన్నారు.దర్యాప్తు బృందానికి ఎవరినైనా ప్రశ్నించడానికి లేదా అరెస్టు చేయడానికి పూర్తి అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. అరెస్టు అంటే నేరం అని అర్థం కాదని, దీనిని కోర్టు మాత్రమే నిర్ణయించగలదని నొక్కి చెప్పారు.సీపీఎం పతనంతిట్ట జిల్లా కార్యదర్శి రాజు అబ్రహం కూడా ఇదే విషయం వెల్లడించారు.సీపీఎం సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పద్మకుమార్ జిల్లా కమిటీ సభ్యుడు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆయన అరెస్టు పార్టీలో ఆందోళనను సృష్టించింది.
మణికుమార్ కొమ్మమూరు, మోబైల్: 9032075966.
No comments:
Post a Comment