Tuesday, 15 August 2023

జస్ట్ ఫర్ లీవింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ



మహబూబాబాద్ గార్ల.-ఆగస్టు15
జస్ట్ ఫర్ లివేగ్ అసోసియేషన్ వ్యస్థాపకులు గండి సీతారాం గౌడ్, గీత ల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సహాయం చేయగలగడం గొప్ప వరమని మానవులు వీలైన మేరకు సమయానికి తోటి సమాజానికి తోచిన సహాయం చేయాలని గీత కోరారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు షేక్ భుడాన్, జిల్లా సహాయకార్యదర్శి రావూరి ప్రశాంత్, గార్ల వైద్యాధికారులు రాజ్ కుమార్ జాధవ్,  నాయకులు కందునూరి శ్రీనివాస్, విద్యావంతుల వెదిక నాయకులు గిన్నారపు మురళి, కాంగ్రెస్ నాయకులు వెంకట్ లాల్, తాళ్లప్పల్లి కృష్ణ గౌడ్, శంషా బేగం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment