Tuesday, 15 August 2023

సమరయోధుని సతీమణికి గౌరవ సన్మానం...

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కెపల్లి గ్రామ వాసి... స్వాతంత్ర సమాయొదులు *శ్రీ పరాంకుశం కిషన్ రావు
వారి భార్య *శ్రీమతి లక్ష్మమ్మ గారిని 77స్వతంత్ర దినోత్సవం సందర్బంగా చందాగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బీజేపీ నాయకురాలు శ్రీమతి నవతా రెడ్డి ఘనంగా సన్మానించారు
పాత తరం సమర యోధులు చేసిన త్యాగాలవల్లనే నేడు మనం ఎంతో సంతోషం గా జీవితం గడుపుతున్న విషయం మరువరాదు అని నవతా రెడ్డి అన్నారు
తన డివిజన్ లో నివాసం ఉన్నా సమరయోధు రాలి భార్య ను సత్కారించడం ఎంతో సంతోషం గా ఉన్నది అన్నారు 
నవతా రెడ్డి గత కొంత కాలం గా ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉపాధ్యాయు లును సన్మానం చేయడం మహిళా దినోత్సవం సందర్బంగా ఆయారంగాల్లోకృషి చేసిన వారిని గౌరవించే సంప్రదాయం కోన సాగిస్తున్నారు

ఈసందర్బంగా డివిజన్ లోని పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాలొగొన్నారు

శ్రీ చందరర్ రావు తొలి తరం తెలంగాణా ఉద్యమం పాలొగొన్నశ్రీ చకిలం భద్ర గిరి రామా రావు ఉపాధ్యాయు రాలు ఇందిర రమేష్ రావు సంధ్య యాదగిరి లక్ష్మి నర్సింహా రావు నారాయణ రావు విజయ దత్త రూపిణి సత్య వాణి
డివిజన్ లోని బీజేపీ ప్రముఖులు పాలొగొన్నారు

తన భర్త సేవలను గురించి ప్రభుత్వం అండ ఉన్నది అన్నారు
తనకు జరిగిన సన్మానం ఎంతో సంతోషం కలిగించి నది అన్నారు
నవతా రెడ్డి కి ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు🙏💐

No comments:

Post a Comment