*న్యూ ఢిల్లీ :మార్చి 30
తెలుగు బిడ్డ, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత రత్న అవార్డును ప్రదానం చేశారు.
పీవీ నరసింహారావు కుమా రుడు పీవీ ప్రభాకర్ రావు ఈ అవార్డును అందుకు న్నారు. రాష్ట్రపతి భవన్ లో భారత రత్న అవార్డు ప్రధా నోత్సవం జరిగింది.
*పీవీ ఫ్యామిలీతో పాటు నలుగురు ప్రముఖులు భారతరత్న అందుకు న్నారు. పీవీ ప్రభాకర్ రావు, కర్పూరీ ఠాకూర్, స్వామినా థన్, చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ అవార్డు అందుకున్నారు*
No comments:
Post a Comment