Tuesday, 5 March 2024

అప్లైడ్ మ్యాథ్స్ లో పరిశోధనకు చకిలం ప్రత్యూషకు డాక్టరేట్..


హైదరాబాద్  : జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్  హైద్రాబాద్ గేట్స్ట్ ప్రొఫెసర్ చకిలం ప్రత్యూషకు రేవు యూనివర్సిటీ డాక్టరేట్ వరించింది. యూనివర్సిటీ కాలేజ్ మాథ్స్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న గొల్ల పూడి (చకిలం )ప్రత్యూష తన పరిశోనకు గాను రేవ యూనివర్సిటీ వారు డాక్టరెట్ ప్రధానం చేశారు 3సంవత్సరాల పాటు తను విషయం :ఆపరేషన్ రీసెర్చ్ అప్లై డ్ మ్యాథ్స్ అనే అంశంపై పరిశోధన చేసి తన పరిశోధ గ్రంధం యూనివర్సిటీ కి సమర్పించారు, అదే యూనివర్సిటీలో మాథ్స్ విభాగంలో అధ్యాపకు రాలుగా భోదన చేస్తూ PhD చేశారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మల పల్లి గ్రామనికి చెందిన చకిలం ప్రత్యూష తన భర్త, అత్త మామల సహాకారం తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లనే  డాక్టరెట్అందుకున్నానని పేర్కొన్నారు.
 పుట్టపత్రి లో డిగ్రీ చేసి jntu యూనివర్సిటీ లోనే మాథ్స్ లో MSC చేసినట్లు ప్రత్యూష తెలిపారు.కొత్త విషయాలు తెలుసు కొని వాటి ని విద్యార్థులు తెలియచేస్తూ పరిణతి చెందిన అధ్యాపకురాలుగా పేరు సంపాదించారు. కాగా ప్రత్యూష సంగీత కళాకారిణిగా, గాయనిగా కూడా మంచి 
Jntu యూనివర్సిటీ మాజీ ఫ్రొఫెసర్ Dr శ్రీవాస్ రావు, పలువురు సహా అధ్యాపకులు మాథ్స్ డిపార్ట్మెంట్ టీచింగ్ నాన్ టీచింగ్ సిబంది స్టూడెంట్స్
ప్రత్యూష  భర్త సాకేత్ రాం, విహాన్, రమేష్ రావు, సంధ్య రాణి, తండ్రి సుబ్రహ్మణ్యం,తల్లి రజని బంధువులు రేవ యూనివర్సిటీ ఆచార్య బృందం ప్రత్యూష కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు,,@ మణికుమార్ కొమ్మమూరు,9032075966

No comments:

Post a Comment