Friday, 24 January 2025

ఈడీకి ఎదురుదెబ్బ.. లక్ష జరిమానా...

ముంబైకి చెందిన రాకేశ్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టిన ఈడీ
ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదుదీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించిన రాకేశ్ జైన్ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడుంది.
 చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను వేధించొద్దని హితవు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రూ.1 లక్ష జరిమానా విధించిన ముంబై హైకోర్టు.....
#################################

*మరణశిక్ష విధించిన తర్వాత ఎందుకు పెన్నులు విరగ్గొడతారు?*
మరణ దండన విధించిన తర్వాత కలం మొనను విరగ్గొట్టే ఆచారాన్ని భారత న్యాయమూర్తులు బ్రిటీష్ పాలన కాలం నుంచి అనుసరిస్తున్నారు. మరణ శిక్ష విధించాక ఆ తీర్పును రద్దు చేయలేం అని చెప్పడానికి సంకేతంగా పెన్ను విరిచేస్తారు. అలాగే, రక్తం రుచి మరిగిన పెన్నుగా దానిని పరిగణించి, మరో ప్రాణం తీసే అవకాశం ఆ కలానికి ఇవ్వకూడదని ఈ పద్ధతి పాటిస్తారు.

No comments:

Post a Comment