Tuesday, 11 February 2020

అధునాతన హంగులతో ఆగర్వాల్ ఐ హాస్పిటల్.. మెహిదిపట్నంలో 7వ బ్రాంచి ప్రారంభించిన హిరోయిన్ అదాశర్మ...


డాక్టర్ ఆగర్వాల్స్ ఐ హాస్పిటల్ తెలంగాణ లో ఏడవ బ్రాంచిని మేధిపట్నంలో సినీ నటి అదాశర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా "గౌరవ్ అరోరా,రీజనల్ హెడ్  క్లినికల్ సర్వీసెస్ , డా"వంశిధర్, రీజనల్ హెడ్  క్లినికల్ సర్వీసెస్ , డా"బాల్కి సత్క ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదాశర్మ మాట్లాడుతూ మన కళ్ళు అత్యంత విలువైనవని, ఇవి చూపును బహుమతిగా అందిస్తాయని అన్నారు. 
ఐ హాస్పిటల్ నూతన కేంద్రాన్ని ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు అదాశర్మ. శస్త్ర చికిత్సలు, ఔట్ పేషెంట్,డయాగ్నోష్ఠిక్స్,దృష్టి లోపాలకు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలతో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ లో చికిత్స అందిస్తామన్నారు డా"అరోరా. తమ హాస్పిటల్ లో ప్రతి ఒక్కరికి మెరుగైన నేత్ర దృష్టికి భరోసా కల్పిస్తుందన్నారు డా వంశిధర్.

No comments:

Post a Comment