అయితే ప్రముఖ జ్యోతిర్లింగ శక్తి పీఠ క్షేత్రం శ్రీశైలంలో మాత్రం మోబైల్ భధ్రపరచే కౌంటర్ లలో ఒక్కోదానికి 5 వంతున చెల్లవేసి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది.. ఒక కుటుంబం దాదాపు 50రూపాయల వరకు మోబైల్ భద్రపరచేందుకు వెచ్ఛించాల్సిన పరిస్థితి నెలకొనివుంది...ఆదాయం పెంపుదలకు వివిధ మార్గాలు వుండగా అన్నివర్గాలు ఉపయోగించే మోబైల్ భద్రపరిచే క్లోక్ రూం వాళ్లు ముక్కుపిండి రూ.5/- వసూలు చేయడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పాలక వర్గం.. దేవదొయ శాఖ మోబైల్ కంట్రాక్టు రద్దు చేసి ఉచితం చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పై దృష్టి సారించాలని సామాన్య భక్తులు కోరుతున్నారు..
No comments:
Post a Comment