Saturday, 15 May 2021

బందరు మిఠాయి మూగవోయింది,!

బందరు లడ్డు సృష్టికర్త
ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు శిర్విశేట్టి సత్యన్నారాయణ (తాతారావు)
మా లడ్డూ తినండి అంటూ ఆప్యాయంగా పలుకరించి
నోరూరా తీపిని అనురాగాన్ని పంచే తాతారావు పెద్దాయన ను కరోనా ఈ రోజు మింగేసింది
మొత్తంగా తీపి ప్రియులకు ఇది చాలా చేదు వార్త
వ్యక్తిగతంగా ష్ఠానికుడి గా,  ఎంతో ఆత్మీయ అనుబంధం  ఉంది. ఇది జీర్ణించుకోలేని విషయం.
 

No comments:

Post a Comment