Sunday, 16 May 2021

రామ కనవేమిరా.. కరోనా గీత దాటితే రామనామమే పనిష్మేంట్..

మద్యప్రదేశ్/సాత్నా ; కరోనా లాక్డౌన్ లో  దేశవ్యాప్తంగా పోలీసులు ఆయా రాష్ట్రాల వారీగా అహర్నిశలు శ్రమిస్తున్నారు..కరోనా గీతా దాటిన వారిని రకరకాల పనిష్ చేసో విసిగిపోయిన సత్నా పోలీసులు.. పలువురికి రామనామం రాయడాన్ని పనిష్మేంట్గా ఇస్తున్నారు. ఆలాగైన వారిలో మార్పు వచ్ఛి అనవసరంగా రోడ్ల మీదకు రాకుండా వుండాలని వారు బావిస్తున్నట్లువుంది..మొత్తానికి కరోనా గీత దాటితే రామనామం రాయడం బాగానే వుందని పలువురు ఆనందిస్తున్నారు...మరోవైపు రామ నాామం రాయించడం పట్లవిమర్శలువినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment