11 రోజుల టెన్షన్ కు తెర పడింది... మధ్యప్రదేశ్..బోపాల్ మానిత్ ఇంజనీరింగ్ కాలేజీ కాంపస్ జొరపడిన పులి...విధ్యార్థులకు.. సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేసింది.
. రెండు ఆవులను..రెండు గేదేలను చంపిన పెద్ద పులి. ఈ నేల 3న మానిత్ ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ ప్రాంగణంలో కనిపించింది... మధ్యప్రదేశ్ అటవీ శాఖ సిబ్బంది త్రీవ్రంగా శ్రమించి...
క్యాంపస్ చెట్ల మధ్య నక్కిన పులిని మత్తు ఇంజక్షన్ ఇచ్ఛి బందించారు..అనంతరం పులి బోనులో వేశారు..
No comments:
Post a Comment