ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.1.60 కోట్లతో నిర్మించనున్న CC సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.
ఖమ్మం నగరంలోని 24వ డివిజన్ కాషయ్య కాలనీ లో రూ.25 లక్షలు, 40వ డివిజన్ జమ్మిబండ రోడ్ నందు రూ.45 లక్షలు, 42వ డివిజన్ నిజాంపేట లో రూ.45 లక్షలు, 43వ డివిజన్ నెహ్రూ నగర్ లో రూ.45 లక్షలు మొత్తం రూ.1.60 కోట్లతో నిర్మించనున్న CC SIDE DRAINS నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపనలు చేశారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, దాదే అమృతమ్మా సతీష్, పాకాలపాటి విజయ శేషగిరి రావు, BG క్లెమెంట్, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, DE లు స్వరూప రాణి, నవ్య జ్యోతి, రంగారావు, సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు.
No comments:
Post a Comment