Friday, 21 October 2022

ఎన్నాళ్లీ జీవితాలు..ఏ సొదొ..సుడొ..పడి చెద్దామన్నా...

ఆంధ్రప్రదేశ్/అనంతగిరి మండలం : 
కోటలు దాటే బడ్జేట్ - గిరిజనాల వెతలు తీర్చడం...పట్టణాలకు..6 అంచెలా కారిడార్ లు వచ్ఛాయి..వస్తున్నాయి.. కాని ..గిరిపుత్రులు మాత్రం బురద రోడ్ల వెంట ప్రయాస తప్పడంలేదు.. అత్యవసర సమయాల్లో ఈ వీరి వెతలు రెట్టింపు అవుతున్నాయి. దీంతో గిరిజనం ఎన్నాళ్లీ జీవితాలు అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు..ఆదివాసీ గిరిజన మహిళ అనారోగ్య కారణం  6 కిలోమీటర్ దూరం డోలు మోతలు  ప్రయాణంతో 
 అనంతగిరి మండలం పెద్ద కోట పంచాయతీ మడ్ద్రీబు (ptg) కొండ తబేలి సులేమాన్ (65) ఆవేశం. గుండెల్లో నొప్పి రావడంతో. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు  మడ్ద్రబు గ్రామం నుండి దాహార్తి గుమ్మంతి వరకు డోలు మోతతో తీసుకువచ్చారు. అక్కడినుండి పిన్న కోట పీహెచ్సీకి విడిచి kgh తీసుకెళ్లడం జరిగింది.
మడ్ద్రీబ్ గ్రామంలో 250 ఆదివాసీ గిరిజనులు నివాసముంటున్నారు. గతంలో  NRGS నుండి 4 కిలోమీటర్ వరకు  90 లక్షల రూపాయలు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. ఎన్నికలు రావడంతో. పని ప్రారంభించలేదని నిధులు రద్దు అయిపోయే. నేటికి ఈ గ్రామం అనారోగ్యం వచ్చినా డోలు మాటల ప్రయాణం చేయవలసి వస్తుంది. గ్రామ పెద్ద కొండతం బలి నర్సింగరావు..గ్రామస్తులు ప్రభుత్వం గుర్తించి ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.

No comments:

Post a Comment