జ్యోతి దర్శనానికి వచ్చే అయ్యప్పలు పిల్లలను తీసుకురావద్దంటూ శబరిమలై దేవస్థానం బోర్డు విజ్ఞప్తి చేస్తుంది .
Swamiye Saranam Ayyappa
TDB(Travancore Devosam Board) informed that 3,83,268 Devotees visited Sabàrimala for Makaravilakku Mahotvastam in 4 Days from the largest number was 1,01,789 Devotees visited on 1st January 2024...Swamiye Saranam Ayyappa
So requesting everyone those who are planning to Visit Sabàrimala on Jan 14-15 avoid children's & Malikappuram's on this two days Sabàrimala is going to witness huge crowd for upcoming Makaravilakku Mahotvastam.)
శబరిమలై కు ఈరోజు వెళ్లిన భక్తుని ఆందోళన అతని మాటల్లో..స్వామి శరణం 🙏
స్వామి శబరి లో తీరమైన రద్దీ చాలా ఇబ్బందులు తిండి లేక నిద్రలు లేక మల మూత్ర విశర్జన ఇబ్బందులు అధిక భక్తుల తో పోలీస్ వారు వీరంగం ఒక్కసారి లైన్లో ఉంటే వెనుకకు ముందుకు కదుల లేరు ముఖ్యం గా వృద్ధులు మహిళలు చిన్న పిల్లల ఆవేదన కష్టం చెప్పలేనిది బాషా ప్రాబ్లమ్ వినేవాడు లేడు తెలుగు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేరళ ప్రభుత్వం కు హెచరిక తో విజ్ఞప్తి చేయాలి సవుకర్యలకోసం ఏర్పాటు చేసి భోజనం తీసివేసారు తెలుగు భోజసనము మన వారు ఉద్యోగులు క్యాంపు లు పెట్టి తగు వసతులు ఏర్పాటు చేసేవిధంగా ఎందరో బీపీ షుగర్ అస్తమా పెషనట్లు చనిపోతున్నారు ఇది సత్యం
కేవలం కేరళ ప్రభుత్వం దేవస్థానం వారి ఏర్పాట్లు లేక చాలా ఇబ్బందులు
పిల్లలు వృద్దులు మహిళలు పరిస్థితి తేలుసుకొని వెళ్ళండి.. ఉపేందర్ గురుస్వామి 25 సం ల నుండి ఇంత కష్టం ఎప్పుడు పడ లేదు స్వయం అనుభవం చెంది చలించి ఆవేదన తో చెబుతున్నా అంటూ పేర్కొన్నారు..
@Manikumar Kommamuru.
No comments:
Post a Comment