Monday, 21 October 2024

దక్షణ కొరియాలో మంత్రి పొంగులేటి బిజీ బిజీ.. .. సుందరీకరించిన నదుల పరిశీలన..


*దక్షణ కొరియా లో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*మూసీ నది సుందరీకరణ కోసం దక్షిణకొరియా లో నదులను పరిశీలించారు .పొంగులేటి శ్రీనివాసరెడ్డి బృందం..మూడు నదులను పరిశీలించి వాటి నిర్వహణ గురించి అక్కడ అధికారులను అడిగితెలుసుకోనున్న మంత్రి బృందం..*మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తో పటు తెలంగాణ మీడియా విలేకరులు కూడా ప్రాజెక్టు స్టడీ చేశారు

No comments:

Post a Comment