2024 సంవత్సరానికిగానూ మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ జాతీయ అవార్డు వరించింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చిరంజీవికి ఏఎన్ఆర్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకకు చిరంజీవి కుటుంబసభ్యులు, నాగార్జున కుటుంబసభ్యులతోపాటు
పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు.
No comments:
Post a Comment