Tuesday, 29 July 2025

తిరుమలేశునకు భారీ కానుక.

తిరుమల శ్రీవారికి భారీ కానుక. 

చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దాదాపు రూ.2.4 కోట్ల విలువైన సుమారు 2.5 కిలోల బరువున్న బంగారు శంఖం (శంకు) మరియు డిస్క్ (చక్రం)ను విరాళంగా ఇచ్చింది. టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి దాతలు అందచేశార

No comments:

Post a Comment