సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ను ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జిల్లాలోని హత్నూర్ కేజీబీవీ స్కూల్లో ఆమె వ్యక్తిగతంగా సందర్శించి బస చేశారు. రాత్రంతా ఆమె పిల్లలతో గడిపారు. వేగవంతమైన అభివృద్ధి నిధులతో విషయమై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.
అక్కడ పిల్లలను కలిసి వారి బాగోగులు విషయం అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె పిల్లలతో క్లాస్ రూమ్ లో కొంత సేపు గడిపారు. వారితో భోజనం చేశారు.
CM @ revanth_anumula appreciated Sangareddy Collector for personally monitoring facilities at Hatnoor KGBV school. She dined and stayed overnight with students, and instructed officials to fast-track CSR-funded development works.
No comments:
Post a Comment