అంతకు ముందు...
తిరుమలలో ఎపి సి.ఎం. వై..ఎస్.జగన్మోహన్రెడ్డి గారికి ఘన స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. వీరికి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్కుమార్ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ గౌతమ్ రెడ్డి, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీ వేణు గోపాలకృష్ణ, చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు శ్రీ కరుణాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment