ప్రఖ్యాత అన్నమయ్య పద గాయనీ శోభా రాజును టిటిడి ఆస్థాన గాయనీగా నియమించారు. 30 నవంబర్ ,1957 అప్పటి తమిళనాడు రాష్ట్రంలో వున్న చిత్తూరు జిల్లా వాయల్పడులో శోభారాజు జన్మించారు..
భారతీయ సంగీతకారుడు, భక్తి గాయకుడు, రచయిత మరియు స్వరకర్త, 15 వ శతాబ్దపు సాధువు-స్వరకర్త అన్నామాచార్య కీర్తనలను శోభరాజు తనదైన భక్తిభవంతో పాడి పలువురి మన్ననలు అందుకున్నారు..సంగీత తానికి అమే చేసిన సేవలకు గుర్తింపుగా 2010లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.ఎన్నో కచేరీల ద్వారా సంగీత అభిమానులకు శోభరాజు చిరపరిచితురాలు..శోభరాజు టిటిడి ఆస్థాన గాయనీ గా నియమకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
No comments:
Post a Comment