ప్రముఖనేపద్యగాయకుడుSpబాలసుబ్రమణ్యం గారి మృతికి హిందూపురం యునైటెడ్ పాస్టర్స్&క్రిస్టియన్ లీడర్స్ అసేసియేసన్ సభ్యులు నివాళి అర్పించారు.
కదిలింది కరణరథం అంటూ 1978లో ప్రారంభించి నేటి వరకు తెలుగు క్రైస్తవలోకానికి ఎన్నో అద్బుతమైన ఆత్మీయగీతాలను ఆలపించి అనేకహృదయాలలో ప్రతిద్వనించిన ప్రముఖగాయకులైన Spబాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతిచేకూరాలని హిందూపురం క్రైస్తవులు, యునైటెడ్ పాస్టర్స్&క్రిస్టియన్ లీడర్స్ ప్రార్థించారు. ఈకార్యక్రమములో రెవ.S.సూర్యప్రకాష్ .ప్రెసిడెంట్,.రెవ.M.దేవరాజుగారు.సెక్రటరి..,రెవ,.NG,సుదాకర్,కన్వీనర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment