Saturday, 26 December 2020
పందళ రాజు ప్రతినిధిగా మూలంతిరునాల్ ఎన్.శంకర్..
Friday, 25 December 2020
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి సందడి... బంగారు రధంపై మలయప్ప... ఉత్తరద్వారాన కొలువు తీరిన భద్రాద్రి రాముడు...
Sunday, 20 December 2020
ముందు రొడ్డు వేసేద్దాం... తరువాత తవ్వి పొద్దాం...
Tuesday, 15 December 2020
ఆల్లం టీ ముందు అన్ని బలాదూరే అంటున్న కల్వకుంట్ల కవిత...
Friday, 11 December 2020
శ్రీనివాసమంగాపురంలో ఏకాంతంగా కార్తీక వనభోజనం
Thursday, 3 December 2020
క్లాస్ రూమ్లో పెళ్లి చేసుకున్న టీనేజ్ ప్రేమికులు
Wednesday, 2 December 2020
తిరుమలవసంత మండపంలో శాస్త్రోక్తంగా అచ్యుతార్చన..గోపూజ...
ఉద్యమనేత వారసుణ్ణి.. ప్రతిపక్షాలకు భయపడను.. మంత్రి అజయ్ కుమార్ వెల్లడి.
Tuesday, 1 December 2020
ఓటర్ల తీరుపై సజ్జనార్ అసంతృప్తి...సపరేట్ ట్రీట్మెంట్ వుండాలని వ్యాఖ్య...
జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడంపై సీపీ సీరియస్ అయ్యారు. ఓటు వేసిన వారిని వేయనవారికి వేరే వేరేగా ట్రీట్ చేయాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలీంగ్ భారీగా తగ్గిన విషయం తెలిసిందే.
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ శాతం తగ్గడం బాధాకరమన్నారు. దీనిపై సమాజం ఆలోచించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 30 నుంచి 35 శాతం పోలింగ్ శాతం మాత్రమే నమోదయ్యిందని ఆయన భావించారు. కోట్లు ఖర్చు పెట్టి, ప్రజల సొమ్ముతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఓటు వేసిన వారికి ఓ రకంగా ఓటు వేయని వారికి మరోరకంగా ట్రీట్ చేయాలన్నారు. ఓటు వేసిన వారికి ప్రొత్సాహకాలు అందించాలన్నారు. స్పెషల్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ఓటు వేసిన వారికి అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు.
మరోవైపు ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వకుండా నిబంధన తేవాలన్నారు. విద్యార్థులు సీట్లు పొందకుండా నిబంధన పెట్టాలన్నారు. జాబ్ అవకాశాలు విషయంలో కూడా ఈ వ్యత్సాసం చూపించాలన్నారు. దీనిపై యంత్రాంగంతో పాటు, ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఓటు హక్కుపై ఈసీ మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా నగరంలో పలుచోట్ల పర్యటనలు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం తగ్గడంపై రాజకీయ నిపుణులు సైతం అసహనం వ్యక్తంచేస్తున్నారు. యువత
ఓట్లు వేయకపోవడం చాలా బాధాకరమన్నారు. ఐటీ సెక్టార్ వాళ్లు సెలవులు వస్తే వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, మీడియా ముందు చర్చల్లో మాట్లాడటానికి చదువుకున్నవాళ్లు ఆసక్తి చూపుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే తప్పా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. గతఎన్నికలతో పోలిస్తే భారీగా ఓటింగ్ తగ్గడంపై విస్మయం చెందుతున్నారు. 2009లో 45. 27 శాతం, 2014లో 50.86 శాతం పోలింగ్ నమోదు అయ్యింది
Friday, 27 November 2020
శైలజ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తిన ఎం.ఎల్.ఏ.రోజా...
తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
తిరుమల వసంత మండపంలో శ్రీ రాధా దామోదర పూజ
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి
Thursday, 26 November 2020
మంజీరా నదిలో దూకి ఏఓ ఆత్మహత్య
Wednesday, 25 November 2020
అక్రమణలకు నాకు సంబంధం లేదు : కూరపాటి రంగరాజు
Monday, 23 November 2020
అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర@ 111 కన్నుమూత! 1924లో అల్లూరికి సేవలందించిన విప్లవ వీరుని అనుచరుడు... అనారోగ్యంతో కన్నుమూత తుది శ్వాస విడిచిన మన్నెం యోధుడు...
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు 111 సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం నాడు మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు.అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చి..111యేళ్ల విప్లవ కారునికి తుది విడ్కోలు పలికారు.Sunday, 22 November 2020
తిరుమలలో కార్తీక శోభ... పార్వేట మండపంలో వనభోజనం.....
భారీగా రేషన్ బియ్యం పట్టివేత...
Saturday, 21 November 2020
చెన్నై విమానాశ్రయం దగ్గర అమిత్ షా కు చేదు అనుభవం..
వేడుకగా వెంకన్న పుష్పయాగం.
సోనూసూద్ కు భరణిచే ఆత్మీయ సత్కారం.
హైదరాబాద్ : నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలసకార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారిని ఆయన ఆదుకుంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా సోనూసూద్ ను ప్రజలు కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సోనూసూద్ ను ఆచార్య సినిమా సెట్స్లో సన్మానించారు. వలసకార్మికలకు ఆయన చేసిన సాయాన్ని తనికెళ్ల భరణి కొనియాడారు. తనికెళ్ల భరణి సోనూసూద్ తో పాటు దర్శకుడు కొరటాల శివను సైతం సన్మానించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న అల్లుడు అదుర్స్ సెట్స్ లో సినిమా యూనిట్ సోనూసూద్ ను ఘనంగా సన్మానించింది.*