తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి చక్రతీర్థానికి చేరుకున్నారు. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చక్రతీర్థం ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఈ తీర్థానికి అభిషేకం, పుష్ప నివేదన, హారతి సమర్పించారు.
No comments:
Post a Comment