కారేపల్లి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున.. ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గానికి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కృష్ట రాధోడ్. వైరా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కదిలారు
పలు గ్రామాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వాటి పరిష్కారానికి తన వంతు కృషి తప్పకుండా చేస్తానని వారికి హామీ ఇచ్చారు. స్వయంగా
గిరిజన బిడ్డనైనందున. ఏజెన్సీ గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు తనకు తెలుసని అయినప్పటికీ స్వయంగా వారిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని తగు పరిష్కారం మార్గాలు చూపాలనుకుంటున్నాట్లు కృష్ణ రాథోడ్ పేర్కొన్నారు.. కేంద్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కట్టుబడిందని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. తన పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. కృష్ణ రాథోడ్ వెంట పలువురు భాజపా నాయకులు పర్యటనలో పాల్గొన్నారు
No comments:
Post a Comment