Sunday, 13 November 2022

బ్రహ్మాణ, ఆర్యవైశ్య సంఘాల వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అజయ్ కుమార్

Khammam/13.11.2022
ఖమ్మం నగరంలో పలు కుల సంఘాల అధ్వర్యంలో వేరు వేరుగా నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..
శ్రీనివాస నగర్ లోని SN మూర్తి మామిడి తోటలో వేరు వేరుగా జరిగిన బ్రహ్మాణ   ఆర్యవైశ్య సంఘాల, వైఎస్ఆర్ నగర్ వద్ద గల మామిడి తోటలో NRI పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని వారిని అభినందించారు. కుల సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు కాకుండా అయా కులాలలో పేదలకు చేయుత ఇవ్వాలని.. ఆర్థికంగా అభివృద్ధి కోసం సంఘం నేతలు పనిచేయాలని సూచించారు..

No comments:

Post a Comment