Thursday, 23 January 2020

బాలపురస్కార్ - 2020 అందజేత

ఢిల్లీ : 2020 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన బాలబాలికలకు భారత రాష్ట్రపతి, రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు ,"బాల్ పురస్కార్" 2020 ను బహుకరించారు.  
వివిధ రంగాలలో అసాధారణ విజయాలు సాదించిన బాలబాలికలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందజేస్తుంది.

No comments:

Post a Comment