ఢిల్లీ : 2020 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన బాలబాలికలకు భారత రాష్ట్రపతి, రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు ,"బాల్ పురస్కార్" 2020 ను బహుకరించారు.
వివిధ రంగాలలో అసాధారణ విజయాలు సాదించిన బాలబాలికలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందజేస్తుంది.
No comments:
Post a Comment