Friday, 30 September 2022
శ్రీవారి గరుడ సేవకు చెన్నై గొడుగులు
Wednesday, 28 September 2022
డిఫెన్స్ చీఫ్ గా అనిల్ చౌహాన్.. కేంద్రం ఉత్తర్వులు..
సామాన్యుని చేతిలో వజ్రాయుధం అర్టిఐ చట్టం : కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్
Tuesday, 27 September 2022
మీన లగ్నంలో ధ్వజారోహణం... శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చదివింది పదోతరగతి చేసేది డాక్టర్ వృత్తి
Monday, 26 September 2022
బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు... శాస్త్రోక్తంగాఅంకురార్పణ...
ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టండి...ఆధికారులకు కలేక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశాలు
పిల్లలు అడిగారని పొలంలో వరినాట్లు వేసిన ఐ.ఏ.ఎస్ లు..ఔరా అంటున్న జనం...
Sunday, 25 September 2022
సోమవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం
Saturday, 24 September 2022
న్యాయ వాదులు - కక్షీదారుల సమన్వయంతోనే సత్వర న్యాయం .. న్యాయవాద పరిషిత్ ద్వీతియ రాష్ట్ర సమావేశాల్లో చీఫ్ జస్టిస్ ఉజ్జల భుయాన్ సూచన
శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Thursday, 22 September 2022
డాబాలు..బెల్ట్ షాపులతో వ్యాపారం కొనసాగించలేకున్నాం.. బార్ & రేస్టారెంట్ యజమానుల ఆవేదన#
Wednesday, 21 September 2022
ఫేక్ లోన్ యాప్ ల లిస్ట్ విడుదల చేసిన పోలీసు శాఖ.... కటుంబాలను చిధ్రం ఛేస్తున్నయాప్ లతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్ఛరికలు...
Saturday, 17 September 2022
ఖమ్మంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలు : జాతీయ జెండా ను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..
సత్తుపల్లిలో జి.వి.మాల్ ప్రారంభం
Friday, 16 September 2022
ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ : పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Thursday, 15 September 2022
డిప్యూటీ తహశీల్దార్కు కమీషన్ నోటీసులు
విశాఖ /పరవాడ : పరవాడ మండలంలో డిప్యూటీ తహశీల్దార్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. మంత్రిపాలెం రెవెన్యూ సర్వేనెంబర్ 252లో రిజిష్ట్రేషన్ కోసం జారీ చేసిన ప్యామిలీమెంబర్ సర్టిఫికేట్ కోసం సమర్పించిన నకళ్లు అందించాలని ఆర్టిఐ కార్యకర్త కెఎ దొర పరవాడ తహశీల్దార్ కార్యాలయంలో ఆర్టిఎ`2005 చట్టం కింద 2021వ సంవత్సరం జూన్నెల 28వ తేదీన దరఖాస్తు చేశారు. కోరిన సమాచారం ఇవ్వనందున ఫస్ట్ అప్పీలేట్ ఆథార్టీ ఆనకాపల్లి ఆర్డీవో దరఖాస్తు చేశారు
. ఈ దరఖాస్తుపై అనకాపల్లి ఆర్డీవో దరఖాస్తు దారుడు కోరిన సమాచారంతో పాటు, రికార్డులు పరిశీలనకు ఆదేశాలిచ్చారు. అయినా పరవాడ సమాచార అధికారి డెప్యూటీ తహశీల్దార్ నిరాకరించడంతో రెండో అప్పీలును కమిషన్కు దాఖలు చేశారు. దీనిపై ఎపి ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈ నెల 22వ తేదీన ఎపి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎదుట సంబంధిత రికార్డులతో హాజరు కావాలని ఆదేశిస్తూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ నోటీసు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా మంత్రిపాలెం సర్వేనెంబర్ 252లో భూమిని కాజేసేందుకు కొంతమంది నకిలీ ధృవపత్రాలు సృష్టించారని అనకాపల్లి జిల్లా కలెక్టర్కు స్పందన వేదికగా కెఎ దొర ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కోసం పరవాడ పోలీసులను అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.Wednesday, 14 September 2022
లంచం వద్దంటున్న నర్శయ్య.. వైరల్ అయిన మ్యాటర్..
*నాకు లంచం వద్దు*
బల్లగుద్ది లంచం అడిగే ఈ రోజుల్లో నాకు లంచం వద్దనే వారు ఏవరైనా వుంటారా..వున్నారని చెబుతోంది సోషల్ మీడియా ..సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం పాలకీ డు మండలం ఆర్. ఐ చిలకరాజు నర్సయ్య నాకు లంచం వద్దు అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు..
.ఇది నియోజక వర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది...మరోవైపు లంచావతారాలు పాపం అమాయకుడు అనుకుంటున్నారుTuesday, 13 September 2022
3వ రైల్వే లైనుకు 126 ఎకలాల భూ సేకరణ..అభివృద్ధి పనులకు సహకరించండి..ఖమ్మం కలేక్టర్. వి.పి.గౌతమ్
లారీల అంతర్రాష్ట్ర పన్నుల సమస్య త్వరలోనే పరిష్కారిస్తాం : అసెంబ్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ.
Saturday, 10 September 2022
గురుకులాల స్వఛ్ఛత మన అందరి బాధ్యత : మంత్రి అజయ్ కుమార్
అత్యధిక గురుకులలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ గరిదేనని తెలిపారు. గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో విద్యను అందించి వారి ఉన్నతికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు.