Friday, 16 September 2022

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ : పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్


ఖమ్మం : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గోన్నారు.
ఖమ్మం zp సెంటర్ వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. Zp సెంటర్ నుండి నుంచి ప్రారంభమైన ర్యాలీలో భారీగా హాజరైన జనంతో కలిసి కలెక్టరేట్, టీటీడీసీ, ఇల్లందు సర్కిల్, పటేల్ స్టేడియం మీదగా SR &BGNR కళాశాలకు చేరుకున్నారు. అనంతరం ఎర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్ మధు సుధన్, స్నేహలత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ లు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment