Thursday, 5 September 2024

ఆ నలుగురిని బ్రతికించాడు..తాను జ్ఞాపిక అయినాడు..


విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లోని డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది.
చంద్రశేఖర్ తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.
తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయడు. చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భవతిగా ఉంది.ఈ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణం అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం వుంది.

No comments:

Post a Comment