Sunday, 8 September 2024

మా గౌరవం ప్రజాహిత జర్నలిజానికే : సి.ఎం.రేవంత్ రెడ్డి

జర్నలిస్టులకు ప్రజలే ఎజెండాగా ఉండాలి.
సమాజహితమే జర్నలిజం అభిమతం కావాలి.
అటువంటి జర్నలిస్టులకు,నిజమైన జర్నలిజానికి 
ప్రజా ప్రభుత్వం సమున్నతమైన గౌరవాన్ని ఇస్తుంది. వారి క్షేమానికి, సంక్షేమానికి బాధ్యత తీసుకుంటుంది.
రవీంద్ర భారతిలో జేఎన్జేఎచ్ఎస్ జర్నలిస్టు సంఘానికి భూమి స్వాధీన పత్రాలు అందజేసే 
కార్యక్రమంలో పాల్గోన్నారు సి.ఎం.రేవంత్ రెడ్డి .
పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని జర్నలిస్టు హౌసింగ సొసైటీకి అందజేయడం ఆనందం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment