జర్నలిస్టులకు ప్రజలే ఎజెండాగా ఉండాలి.
అటువంటి జర్నలిస్టులకు,నిజమైన జర్నలిజానికి
ప్రజా ప్రభుత్వం సమున్నతమైన గౌరవాన్ని ఇస్తుంది. వారి క్షేమానికి, సంక్షేమానికి బాధ్యత తీసుకుంటుంది.
రవీంద్ర భారతిలో జేఎన్జేఎచ్ఎస్ జర్నలిస్టు సంఘానికి భూమి స్వాధీన పత్రాలు అందజేసే
పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని జర్నలిస్టు హౌసింగ సొసైటీకి అందజేయడం ఆనందం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment