Thursday, 30 July 2020
ప్రారంభమైన పవిత్రోత్సవాలు... యధావిధిగా శ్రీవారి దర్శనాలు...
శ్రీవారిని దర్శించుకున్న రష్యాన్ యువతి ఎస్తర్..
Tuesday, 28 July 2020
బహుముఖ ప్రజ్జశాలి రావి కొండలరావు గుండెపోటుతో మృతి...
అప్పట్లో డోగ్రాలంటే బ్రటిష్ వారికి వణుకు. ఈ ఆర్తీ డోగ్రా అంటే అవినీతికి వణుకు...
Monday, 27 July 2020
చిత్తూరు రైతు కుటుంబానికి ప్రభుత్వం సాయం అందుతోంది.. వైకాపా నేతలు
Sunday, 26 July 2020
మన ఆరోగ్యం మనచేతుల్లో...శుభ్రత పాటిద్దాం: హరీష్ రావు
Friday, 24 July 2020
అమ్మలా మారిన మహిళా కానిస్టేబుల్... కొవిడ్ క్యారంటైన్ లోనూ వృద్దురాలికి సేవలు...
చదువుల స్మార్ట్ ఫోన్ కై.. గోవును అమ్ముకున్న హిమాచల్ వాసి... వివరాలు తెలపండి : సోనూసూద్
Thursday, 23 July 2020
బాక్సులను మోసిన ఇవాంకా ట్రంప్... మేడం సూపరంటున్న వాషింగ్టన్ వాసులు...
Wednesday, 22 July 2020
రామమందిరం భూమిపూజకు 150 మంది అతిథులు🛕*అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం : స్వామి గోవింద్ దేవ్ గిరి.
తిరుపతి..శ్రీనివాసం - విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలేక్టర్ భరత్ గుప్తా.. . అన్నిరకాల కోవిడ్ క్యూర్ మందులు 15 రోజులకు సరిపడా నిల్వ వుండాలని ఆదేశం...
కరోనా కట్టడి లో అపశృతి...యువకునిపై లాఠీ దెబ్బ.. చికిత్స పొందుతూ మృతి
Sunday, 19 July 2020
కరోనా విపత్తులో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం.. మృతులకు నివాళీ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
మీడియా ద్వారా జర్నలిస్టీలు కరోనా విపత్తులో ప్రజలను చైతన్యం చేస్తోందంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. ఆందోళన చెందవద్దని ప్రజలకు ధైర్యం చెప్పారు.సూచన
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు వెంకయ్య నివాళి అర్పించారు.
దేశంలో తాజా పరిస్థితులపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటంలో మీడియా నిర్వహిస్తున్న పాత్ర అమోఘం అని కొనియాడారు.Saturday, 18 July 2020
తిరుమలలో దర్శనాలు యదాతధం..
Wednesday, 15 July 2020
కరోనా కాలంలో జగనన్న పనితీరు భేష్ - శైలజా చరణ్ రెడ్డి
Tuesday, 14 July 2020
తిరుమలలో ఘనంగా విశ్వశాంతి మహాయాగం... హాజరైన టిటిడి ప్రముఖులు
Monday, 13 July 2020
పాతనోట్లు మార్పిడికి అవకాశం ఇవ్వండి .. ఆర్థిక మంత్రికి - వై.వి.విజ్జప్తీ..
A Big Thanks To All..."Big B" from Nanawathy
Thursday, 9 July 2020
రైతు బాంధవుడు రాజన్న - శైలజా చరణ్ రెడ్డి కాణిపాకంలో ఘనంగా వైయస్సార్ జయంతి & రైతు దినోత్సవ వేడుకలు
టిటిడి సిబ్బందికి కరోనా... భక్తులకు నో కరోనా ఎఫెక్ట్... గోవిందా ..గోవిందా...
కరోనా లాకౌట్ అనంతరం శ్రీవారి ఆలయం తెరచుకున్నప్పటి నుంచీ శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ.. భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీటీడీ సిబ్బంది సైతం కరోనా బారినపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు. నిత్యం 200 మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 80 మందికి పాజిటివ్ వచ్చింది. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్ సోకినట్లు ఆధారాల్లేవు. ఇప్పటి వరకు 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్ఛాయని దీంతో భక్తుల ద్వారా సిబ్బందికి రాకపోవచ్ఛని కలేక్టర్ భరత్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా,
చిత్తూరు జిల్లాలో 1,765 మంది కరోనా బారినపడ్డారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం వరకు 22,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,101 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 264 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 10,894 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 10,77,733 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ ద్వారా సమాచారం వుందని కలేక్టర్ వెల్లడించారు. కరోనా భరిన పడకుండా అందరం తగు జాగ్రత్తలు పాటిద్దామని భరత్ కుమార్ పేర్కొన్నారు.