ఖమ్మం నగరం స్టేషన్ రోడ్ నందు నూతనంగా ఎర్పాటు చేసిన కావ్య హాస్పిటల్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు..ఖమ్మం వాస్తవ్యురాలు డాక్టర్ కావ్యచంద్ యలమూడీ, మెనేజింగ్ డైరెక్టర్ & సి.ఇ.ఓ. గా వున్న ఏమర్జేన్సీ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వివిధ రకాల రోగాలకు ఆధునాతన వైధ్య సాంకేతిక పరిజ్ఞానం తో చికిత్సలు నిర్వహించనుంది..
ఈసందర్భంగా డాక్టర్ కావ్యచంద్ తాను ఖమ్మం, విశాఖ పట్నం, విజయవాడలలో కార్పొరేట్ వైధ్యశాలల్లో బాధ్యతలు నిర్యహించినట్లు తెలిపారు.తమ హాస్పిటల్ ద్వారా.24x7 వైధ్యసేవలు అందుబాటులో వుంటాయని, వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాదులతో పాటు అన్ని రకాల వైధ్యసేవలు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.. ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్ఛిన మంత్రి అజయ్ కుమార్,.. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసన్నలక్ష్మి,పులిపాటి ప్రసాద్,
టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, 45వ డివిజన్ కార్పొరేటర్ బుడగం శ్రీనివాస్ లకు డాక్టర్ కావ్యచంద్ కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment