Tuesday, 15 February 2022

ఎ.పి.సి.ఎం జగన్మోహన్ రెడ్డికి నందమూరి అభిమానుల కృతజ్ఞత..

*15.02.2022*
*అమరావతి*


*అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతామంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నందమూరి కుటుంబ సభ్యులు

*ఈ సమావేశంలో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళీ, పలువురు స్ధానికులు*.

No comments:

Post a Comment