4 అంగన్ వాడీ స్కూళ్లకు 12 కుర్చీలు వితరణ , రాయల సతీష్ బాబు , ఈగ భరణి కుమార్ స్థాపించిన ఎంబీబీఎస్ కాలేజీలో మెరిట్ సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులు మైలవరపు పునీత , మైలవరపు రాగంజలి, బూతు కృష్ణసాయి , మద్ది ధరణి లను ఘనంగా శాలువాతో సత్కరించి అభినందించారు . అనంతరం వారు మాట్లాడుతూ 45 మంది విద్యార్థులు ఒక చిన్న సంస్థ నుంచి మెడికల్ ఎం బి బి ఎస్ చేయడానికి గవర్నమెంట్ కాలేజీలో అర్హత సాధించినందుకు మనకు ఎంతో గర్వకారణం అన్నారు . ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకటేశ్వర్లు , గుంటుపల్లి దివాకర్ , ఆకుల సతీష్ , ఆత్మకురి రామారావు , గరాని రవి , వందనపు హరికృష్ణ , బచ్చు మురళీకృష్ణ , తిరుమల బుక్స్టాల్ హరి , డివిజన్ అధ్యక్షుడు పిల్లుట్ల కృష్ణ , నేరెళ్ల ఉపేందర్ , టీచర్లు అలివేలు , అంజూర , రాజ్యలక్ష్మి , నాగమణి తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment