Thursday, 19 May 2022

.రూ.10.34 కోట్లతో ఖమ్మం మార్కెట్‌ నందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి..

.
తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్గా ఉన్న ఖమ్మం మార్కెట్ లో మొత్తం 15 పనులకు గాను రూ.10.35 కోట్లతో పలు అభివృధ్ది పనులకు గాను మంజూరు అయిన నిధులతో శంకుస్ధాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .రోల్ మోడల్ గా రాష్ట్రంలో 2వ అతిపెద్ద మార్కెట్ గా నిలువనుందని పేర్కొన్నారు

No comments:

Post a Comment