Tuesday, 3 May 2022
అకట్టుకుంటున్న సురభి నాటకాలు... పౌరాణిక ఇతివృత్తాలకు సేవలందిస్తున్న కొండపల్లి జగన్ను సన్మనించిన కళాపరిషత్..
ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో మంగళవారం శ్రీ సాయి సంతోషి surabhi నాట్యమండలి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన మాయాబజార్ నాటకం అందరినీ ఆకట్టుకుంది వివిధ సన్నివేశాలలో నటీనటులు తమ నటనకు పట్టాభిషేకం చేశారు సురభి సంతోష్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కళాపోషకులు గోపాలకృష్ణ సాయి నటులు kutumbaka కృష్ణ ప్రసాద్ కొండపల్లి జగన్ మోహన్ రావు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు నాటకోత్సవ నిర్వహణకు భూరి విరాళాలు అందజేశారు.. ఖమ్మం నగర పౌరాణిక కళాకారులు, ఖమ్మం జిల్లా న్యాయస్థానాల సహాయ పౌరన్యాయవాది కొండపల్లి జగన్ నిర్వహకులకు తన వంతు వితరణగా 25వేలు అందజేశారు...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment