Friday, 10 April 2020

అప్పుడు మెకిన్ ఇండియా కు ప్రధాని పిలుపు నిచ్ఛారు..ఇప్పుడు మెడ్ ఎట్ హోమ్ అంటున్నారు కేంద్ర మంత్రులు..

మెడిన్ ఇండియా భారత ప్రధాని మోదీ అనేక వెధికల ద్వారా ప్రజలకు ఎకరువు పెట్టిన మాట..కరోనా కష్టకాలంలో మన దేశంలో తయారైన మందులకు డిమాండ్ వచ్ఛింది.. ఇప్పుడు కరోనా కట్టడికి స్వీయ నిర్భందం .బయటకు రావాలంటే మాస్కులు తప్పనిసరి.. ఎవరో వచ్ఛి మాస్కులు ఇచ్ఛేదాక ఎదురు చూపులు ఎందుకు ఆ మాత్రం మాస్కు మనమే తయారు చేసుకోవచ్చు అంటూ కేంద్ర టెక్స్ట్ టైల్ మంత్రి స్మృతి ఇరానీ మాస్కు తయారు చేసేశారు..ఇహ కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ భార్య..కుమార్తెలు సామాజిక భాధ్యతను పంచుకొంటూ తమ ఇంట్లో రోజు కొన్ని మాస్కులను తయారు చేసి ప్రజలకు పంచుతున్నారు.. ఈ విషాయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.. తన కుటుంబం సమాజీక భాధ్యతను గుర్తేరిగి నడుచుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు..

No comments:

Post a Comment